- • నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి, ఆయుర్దాయము పెరుగును.
- • ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి హరించును.
- • రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అగును.
- • పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.
- • బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
- • మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు హరించును.
- • ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగును.
- • తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫములు హరించును.
- • దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.
- • గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గును.
- • ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గించును.
- • రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
- • అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
- • అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
- • గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
- • అరటిదూట రసం సర్వరోగ నివారిణి.
- • మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.
- • తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.
- • వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.
- • కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.
- • నువ్వులనూనెను వెచ్చచేసి అందులో కర్పూరం కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తే సుఖ నిద్ర కలుగుతుంది.
- • కోడిరెట్ట కుక్కకాటుపై పూసిన విషము హరించును.
- • తెల్లవిష్ణుకాంత, నల్ల విష్ణుక్రాంత వేర్లను కలిపినూరి లేపనము చేసిన కుష్ఠువ్యాధి హరించును.
- • చెంగల్వకోష్ఠు, మందారపువ్వులు నూనెయందు ఉడికించి రాసిన పేను కొరుకుడు తగ్గుతుంది.
- • నల్లి రక్తం రాసిన పేనుకొరుకుడు తగ్గి జుట్టు వస్తుంది.
- • మందారపువ్వులను కపిలగోవు మూత్రంతో నూరి తలకు పట్టించిన వెంట్రుకలు ఊడుగ ఆగి కొత్త వెంట్రుకలు పెరుగును.
- • నేల ఉసిరికాయల పసరు మజ్జిగలో కలిపి తీసుకున్న పచ్చకామెర్లు తగ్గును.
- • ముల్లంగి ఉదయాన్నే పటికిబెల్లంతో కలిపి తింటే పచ్చకామెర్లు తగ్గును. గసగసాల చూర్ణం రెండు చెమ్చాలు మొదటిముద్దలో తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి.
- • ముడినువ్వులు, తాటిబెల్లం చిమ్మిలి చేసి తింటే షుగరు తగ్గుతుంది.
- • కాకరాకు పసరు త్రాగితే కడుపులోని పురుగులు పోతాయి.
- • జీలకర్ర నమిలి రసం మింగితే వికారం, వాంతులు తగ్గుతాయి.
- • యాలకులు తింటే మూత్ర విసర్జన సమంగా జరుగుతుంది.
- • రొంపభారమునకు పసుపు ఆవిరిపట్టిన తగ్గును. ఖాళీకడుపుతో ఆవిరిపట్టాలి.
- • దాల్చినచెక్క రోజూ తింటే జ్ఞాపకశక్తి పెరుగును.
- • మామిడి ఆకులు రోజూ నమిలితే నోటి వ్యాధులు తగ్గును.
- • మాచికాయ గంధం రాస్తే నోటిపూత తగ్గును.
- • మజ్జిగ అన్నంలో నీరుల్లి తింటే నరములకు సత్తువ కలుగును.
- • ముల్లంగి దుంపపై ఉప్పు చల్లి తేలుకుట్టిన చోట పెడితే విషము హరించును.
- • క్యారట్ రోజూ తింటే కంటి వ్యాధులు రావు.
- • క్యాబేజీ తింటే కడుపులోని పుండ్లు తగ్గును. కంతి ఉంటే తగ్గును
Wednesday, November 30
ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే …..నలభై జబ్బులను దూరం...
Sunday, November 27
శీతాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఉసిరి!
1)
సాధారణంగా చలికాలంలో జలుబు , దగ్గు , వైరల్ ఫ్లూ జ్వరాలు ఎక్కువగా
వస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకొంటూ
ఉండాలి.
2) వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఉసిరి గొప్పగా సహాయపడుతుంది. ఉసిరి నుండి శరీరానికి కావాల్సిన విటమిన్ సి తో పాటుగా , యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
3) ఉసిరి లో ఉండే ఔషధ గుణాలు తరచుగా వచ్చే జలుబు , దగ్గు , ఫ్లూ జ్వరాలు , సైనస్ సమస్యలను తగ్గిస్తుంది.
4) రెండు స్పూన్ల పచ్చి ఉసిరి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి నిత్యం పరగడుపున సేవిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
2) వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఉసిరి గొప్పగా సహాయపడుతుంది. ఉసిరి నుండి శరీరానికి కావాల్సిన విటమిన్ సి తో పాటుగా , యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
3) ఉసిరి లో ఉండే ఔషధ గుణాలు తరచుగా వచ్చే జలుబు , దగ్గు , ఫ్లూ జ్వరాలు , సైనస్ సమస్యలను తగ్గిస్తుంది.
4) రెండు స్పూన్ల పచ్చి ఉసిరి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి నిత్యం పరగడుపున సేవిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
Saturday, November 26
జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి...
* మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.
* వీటిలో ఉండే పైపరిన్ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది.
* ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.
* మిరియాలు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి.
* వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
* మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది.
* కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది.
* వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.
దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.
* మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
* చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
* ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
* మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.
* వీటిలో ఉండే పైపరిన్ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది.
* ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.
* మిరియాలు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి.
* వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
* మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది.
* కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది.
* వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.
దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.
* మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
* చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
* ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
* మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.
బీరకాయ తింటున్నారా?
జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరలా బీరకాయ వండుతుంటారు. అయితే ఈ కాయలే కాదు, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులూ అంటున్నారు.
సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమీన్... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ అద్భుతంగా నివారిస్తుంది.
* బీరకాయల్లోని పెప్టైడ్లూ ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.
* బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.
* కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
* అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుందట.
* బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. దీన్ని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందట. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందట.
* బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. కాబట్టి బీరకాయ అనేక వ్యాధుల్నీ అరికడుతుందని గుర్తుంచుకోండి.
సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమీన్... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ అద్భుతంగా నివారిస్తుంది.
* బీరకాయల్లోని పెప్టైడ్లూ ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.
* బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.
* కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
* అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుందట.
* బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. దీన్ని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందట. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందట.
* బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. కాబట్టి బీరకాయ అనేక వ్యాధుల్నీ అరికడుతుందని గుర్తుంచుకోండి.
Friday, November 25
పచ్చళ్ళు రాత్రి పూట ఎందుకు తినకూడదంటే…
అయితే రాత్రి వేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు.
ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది.
ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది.
ఎందుకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది.
నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన
పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.
పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక సర్వ వైద్యములకు పథ్యము చేయడం మిక్కిలి శ్రేయస్కరము.
అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.
పక్షవాతానికి విరుగుడు జీడిపప్పు:
మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి.
ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలు పంచుకుంటుంది.
ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్ని బట్టే అర్థమవుతుంది.
మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, వాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే
ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది.
ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారిలో
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ
పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు.
పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్స), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
కప్పు బీన్స లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.
పొడిబారిన చర్మానికి ఆముదం!
జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదాన్ని వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది. ఎలాగో తెలుసా!
కొందరికి ముఖంపై అక్కడక్కడా మచ్చలుంటాయి. వయసురీత్యా వచ్చే ఈ మచ్చల్ని కనిపించకుండా చేయాలంటే.. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని మచ్చలున్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
* గోళ్లు పొడిబారి, వాటి మధ్యలో గీతలు పడ్డాయా? రాత్రిళ్లు పడుకునేముందు గోళ్లకు ఆముదాన్ని రాసి చూడండి.
* స్నానానికి వెళ్లేందుకు పదిహేను నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది మృతకణాల్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
* కాలంతో సంబంధంలేకుండా కొందరికి పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు రాత్రిళ్లు పడుకునేముందు అరిపాదాలకు గోరువెచ్చగా చేసిన ఆముదాన్ని రాసుకోవాలి. మర్నాడు కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్ని రాసుకోవాలి.
* వయసుపెరిగేకొద్దీ ముడతల సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నచోట ఆముదాన్ని రాసి అరగంట అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
* పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతున్నాయా.. వాటికి కొద్దిగా ఆముదాన్ని రాసి చూడండి. ఆ సమస్య తగ్గడమే కాదు, పెదవులూ మృదువుగా మారతాయి.
* స్నానానికి వెళ్లేందుకు పదిహేను నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది మృతకణాల్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
* కాలంతో సంబంధంలేకుండా కొందరికి పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు రాత్రిళ్లు పడుకునేముందు అరిపాదాలకు గోరువెచ్చగా చేసిన ఆముదాన్ని రాసుకోవాలి. మర్నాడు కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్ని రాసుకోవాలి.
* వయసుపెరిగేకొద్దీ ముడతల సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నచోట ఆముదాన్ని రాసి అరగంట అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
* పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతున్నాయా.. వాటికి కొద్దిగా ఆముదాన్ని రాసి చూడండి. ఆ సమస్య తగ్గడమే కాదు, పెదవులూ మృదువుగా మారతాయి.
సీతాఫలం ... ఎంతో మధురం..!
'పచ్చనిమేడ...
తెల్లని గదులు... నల్లని దొరలు... చెప్పకోండి చూద్దాం...' అంటే పిల్లలు
కూడా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఒలుచుకుని తినడం కష్టమైనా ఆ రుచిని
ఇష్టపడని వాళ్లు అరుదే. రాళ్లల్లో రప్పల్లో ఎక్కడంటే అక్కడ సులభంగా
పెరిగినప్పటికీ సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ పీచూ ఖనిజాలూ
విటమిన్లూ పిండిపదార్థాలూ కొద్దిపాళ్లలో కొవ్వులూ అన్ని పోషకాలూ
దొరుకుతాయి. కారణాలేమయినా ఈ పండు దొరికినన్నాళ్లూ చాలామంది దీన్ని ఆహారంలో
భాగంగా చేసుకుంటారు. పల్లెల్లో అయితే లేవడం ఆలస్యం... పండిన పండ్లన్నీ
ముందుగా ఏరుకుని వాటిని ఆస్వాదించడమే పనిగా పెట్టుకుంటారు. సీతాఫలం గుజ్జు
రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుందట. అందుకే దీన్ని ఇరవయ్యొకటో
శతాబ్దపు సూపర్ ఫ్రూట్గానూ అభివర్ణిస్తున్నారు.
ఈ పండు పేరు
వినగానే ఇదంటే సీతమ్మకి చాలా ఇష్టం... అందుకే దానికాపేరు అని మనవాళ్లు ఓ కథ
చెప్పినా చెప్పగలరు. కానీ మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాల్లో
పుట్టిపెరిగిన సీతాఫలం(అనోనా స్క్వామోజా), మనదగ్గరకు పదహారో శతాబ్దంలో
పోర్చుగీసు వాళ్లతోపాటు వచ్చి కొండకోనలన్నీ అల్లుకుపోయింది. ఇదే జాతికి
చెందిన మరికొన్ని రకాలున్నాయి. వాటినే రామాఫలమనీ(అనోనా రెటిక్యులేటా),
హనుమాన్(అనోనా చెర్మోయా)ఫలమనీ లక్ష్మణ(అనోనా మురిక్యులేటా)ఫలమనీ
పిలుస్తున్నారు. ఈ పేర్లన్నీ ఎవరు ఎందుకు పెట్టారో తెలియదుకానీ అవి
అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందడం విశేషం. ఇటీవలే సీతాపలం, హనుమాన్ ఫలాలను
సంకరీకరించి అట్మోయా అనే మరో హైబ్రిడ్ పండునీ రూపొందించారు. తైవాన్లో
ఎక్కువగా దొరికే ఈ పండుని 'పైనాపిల్ షుగర్ ఆపిల్' అని పిలుస్తున్నారు.
దాంతో చాలామంది పైనాపిల్తో సంకరీకరించారు అనుకుని పొరబడుతుంటారు.
ముళ్లతొక్కతో ఉండే లక్ష్మణ ఫలం పులుపుతో కూడిన తియ్యని రుచితో ఉంటుంది.
కోస్టారికాలో అయితే ఈ పండు ఏడాదిపొడవునా దొరుకుతుంది. దీంతో చేసే స్మూతీలూ
అక్కడ అన్ని రెస్టారెంట్లలోనూ రోడ్డు పక్కనా కూడా విక్రయిస్తుంటారు. ఇవి
పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. వీటిలానే ఉండే మరో పండూ ఉంది. దక్షిణ
అమెరికాలో పండించే దీన్ని బిరిబా అని పిలుస్తారు. దీని గుజ్జు కూడా
మృదువుగా కాస్త పులుపుతో కూడిన తీపి రుచితోనే ఉంటుంది.
సీతాఫలంతో
పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. అయినప్పటికీ మనదగ్గర తియ్యని
సీతాఫలం వాడుకే ఎక్కువ. తియ్యని ఆ రుచి వల్లే దీన్ని షుగర్ ఆపిల్ అనీ
పిలుస్తారు. ఈ జాతి పండ్లన్నీ కూడా ఔషధఫలాలే. మన ఆయుర్వేదవైద్యంతోబాటు
స్థానిక దక్షిణ అమెరికన్లు సైతం ఈ చెట్ల భాగాలన్నింటినీ కూడా మందుల తయారీలో
వాడేవారు. దానికితోడు ఇటీవల ఈ చెట్లన్నింటిలో క్యాన్సర్ను నివారించే
గుణాలున్నాయని గుర్తించారు.
ఈ పండ్లన్నింటినీ నేరుగా తినడంతోబాటు
స్వీట్లూ, డెజర్ట్లూ, పుడ్డింగుల్లోనూ వాడుతుంటారు. ప్రత్యేక వంటలు కూడా
చేస్తుంటారు. కేకులూ కుకీలూ వండేస్తున్నారు. సీతాఫలం గుజ్జుని ఎండబెట్టి
ఫ్లేక్స్, పొడి... వంటివి కూడా తయారుచేస్తున్నారు. అందుకే ఒకప్పడు కొండల్లో
మాత్రమే పెరిగే సీతాఫలాల్లో మేలైన వంగడాలను రూపొందించి మరీ ప్రత్యేకంగా
సాగుచేస్తున్నారు. మేమత్, బ్రిటిష్ గయానా, లేట్ గోల్డ్, జెఫ్నర్, హిలరీ
వైట్... వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటితోబాటు; మహబూబ్నగర్,
బాలానగర్, షహరాన్పూర్, కాకర్లపహాడ్... ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి
చేసిన మేలుజాతి వంగడాలన్నీ కూడా తియ్యని గుజ్జుతో నోరూరిస్తుంటాయి. అయితే
ఎన్ని రకాలున్నా అనంతపురంలోని దుర్గం సీతాఫలం రుచికి మరేదీ సాటి
రాదనేవాళ్లూ ఉన్నారు. ఈ పండ్లే కాదు, సీతాఫల్ ఐస్క్రీమ్ దొరికే కాలం కూడా
ఇదే. తక్కువ వెన్న ఉన్న క్రీమూ, సీతాఫలాల గుజ్జుతో చేసే ఐస్క్రీమ్కి
చిరునామా భాగ్యనగరమే. ఇప్పుడిప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు రకరకాల
పండ్లతోనూ ఐస్క్రీములు తయారుచేస్తున్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే
బ్రాండేదయినా సీతాఫల్ ఐస్క్రీమ్ను రుచి చూడగలిగేది మాత్రం ఈ ఒక్క
సీజన్లోనే మరి.
• పండంటి పాపాయికోసం...
మధురమైన సీతాఫలంలో
పోషకాలూ ఎక్కువే. ఈ జాతికి చెందిన ఇతర ఫలాలన్నింటిలోనూ ఆయా పోషకాలన్నీ
ఉంటాయి. దీన్ని మెక్సికన్లూ దక్షిణ అమెరికన్లూ పూర్వకాలం నుంచీ కూడా జ్వరం,
పొట్టనొప్పి, బీపీ... ఇలా అనేక వాధ్యుల నివారణలో ఔషధఫలంగా వాడుతున్నారు.
అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఉడికించీ తింటారు. ఎందుకంటే పచ్చిగా
ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు మరింత ఎక్కువని చెబుతారు.
* వంద
గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్(56), జామ(49), మామిడి(70),
బొప్పాయి(32)... వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి
తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. నీరసంగా
ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది.
*
వీటిల్లో అధికంగా ఉండే విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తూ
రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతనీ, ఆస్తమానూ తగ్గిస్తుందట.
* ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్లు క్యాన్సర్ సంబంధిత, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.
* వీటిల్లోని పీచు కాలేయ, పేగు వ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియకి ఎంతో మంచిది.
చి సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడీ, డిప్రెషన్, చికాకూ వంటివి తగ్గుతాయి.
చి సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడీ, డిప్రెషన్, చికాకూ వంటివి తగ్గుతాయి.
* ఈ పండ్లలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.
* వీటిల్లోని రిబోఫ్లేవిన్, విటమిన్-సిలు కంటిచూపునీ మెరుగుపరుస్తాయి.
ఇవి గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని
పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి.
* మెగ్నీషియం, కాల్షియంలు ఎముకపుష్టిని పెంచుతాయి. ఆర్థ్రయిటిస్ను తగ్గిస్తాయి. పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
* ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకూ తోడ్పడుతుంది.
* అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్
ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్బిణులకూ
కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది.
*
అవకాడో, జామ, బొప్పాయిల్లో ఎక్కువగా ఉండే ఫొలేట్ (బి-9) విటమిన్
సీతాఫలంలోనూ ఎక్కువే. అందుకే గర్భిణులకు ఈ పండు ఎంతో మంచిది. వేవిళ్లతో
బాధపడేవాళ్లకు వికారాన్నీ తగ్గిస్తుంది.
* ఇందులోని ఎసిటోజెనిన్
రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుంచీ రక్షిస్తాయి. ఈ పండ్లు దొరికినన్నాళ్లూ
రోజూ తినడంవల్ల శరీరం ముడుతలు పడకుండా ఉండటంతోబాటు కాంతిమంతంగా
మెరుస్తుంది.
.......చూశారుగా మరి... ఎన్ని ఉపయోగాలో...
Wednesday, November 23
త్రిఫల చూర్ణం ఉపయోగాలు......
1. కళ్లకు, చేర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
2. జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
3. ముసలితనం త్వరగా రనివదు.
4. జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
5. ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
6. ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
7. ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
8. అసిడిటీ నీ తగ్గిస్తుంది.
9. ఆకలిని బాగా పెంచుతుంది.
10. యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
11. సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
12. శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
13. లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
14. సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
15. కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
16. రక్తాన్ని సుద్ది చేస్తుంది.
17. మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
18. అదిక బరువుని అరికడుతుంది.
19. శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
20. కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
21. రక్తాన్ని సుద్దిచేస్తుంది.
22. మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
23. అదిక బరువును అరికడుతుంది
24. శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
25. కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
26. కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
27. బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
28. ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
29. సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
30. చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
31. హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
32. నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.
33. గర్బవతులు ఈ త్రిఫల చూర్ణం వాడకూడదు.
2. జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
3. ముసలితనం త్వరగా రనివదు.
4. జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
5. ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
6. ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
7. ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
8. అసిడిటీ నీ తగ్గిస్తుంది.
9. ఆకలిని బాగా పెంచుతుంది.
10. యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
11. సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
12. శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
13. లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
14. సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
15. కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
16. రక్తాన్ని సుద్ది చేస్తుంది.
17. మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
18. అదిక బరువుని అరికడుతుంది.
19. శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
20. కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
21. రక్తాన్ని సుద్దిచేస్తుంది.
22. మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
23. అదిక బరువును అరికడుతుంది
24. శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
25. కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
26. కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
27. బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
28. ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
29. సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
30. చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
31. హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
32. నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.
33. గర్బవతులు ఈ త్రిఫల చూర్ణం వాడకూడదు.
Thursday, November 17
చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేయాలి? పరిశోధనలో ఆసక్తికర విషయాలు !
చలికాలం
ఈ పేరు చెబితే సహజంగా గుర్తొచ్చేది ఎముకలు కొరికే చలి, హిమపాతం, చలిమంటలు.
కానీ చలికాలంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మరోఅంశమే జాగింగ్.
చలికాలం వచ్చిందంటే చాలు.. వయసు భేదం లేకుండా, ఎవరూ చెప్పకపోయినా చిన్నా
పెద్దా, స్త్రీపురుషులనే భేదంలేకుండా చాలామంది జాగింగ్ చేస్తూ కనిపిస్తారు.
కానీ చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం
శూన్యం. చలికాలంలో ఎందుకు జాగింగ్ చేస్తారో మీకు కూడా తెలియదా ? అయితే ఈ
తెలుసుకోండి.
చలికాలంలో జాగింగ్ ఇందుకే చేయాలి.. ప్రయోజనాలు ఇవే..
1. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయస్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. కావున వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు.
2. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయస్పందన రేటు దాదాపు 6 శాతం తగ్గుతుంది. దీంతో అలసట చాలావరకు తక్కువగా ఉంటుంది.
3.
గుండె మరియు రక్తనాళముల వ్యవస్త సమస్యలతో బాధపడుతున్నవ్యక్తులు ఉష్ణోగ్రత
ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి
వారికి చలికాలం చక్కటి వాతావరణం.
4.చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తులకు తక్కువ శక్తి కూడా సరిపోతుంది.
5. చలికాలంలో రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత తక్కువ నమోదవడం వలన వ్యక్తులు పరిగెత్తాలే మానసికంగ సిద్ధమవుతారు.
6. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. కావున శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది.
7.
దాదాపు 40 నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి దాదాపు 1.3 లీటర్ల చెమట
కారుతుంది. కానీ చల్లనివాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలాతక్కువగా
జరుగుతుంది. కావునా శక్తి కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది.
ఇంకో
ముఖ్యవిషయంలో ఏమిటంటే.. సూర్యడి వెలుగు ఉన్న సమయంలో జాగింగ్ చేయడం చాలా
మంచిది. కానీ ఇలా చేయడం వలన ఎక్కువ మొత్తంలో శక్తి అవసరమవుతుంది. కావునా
చలికాలంలో జాగింగ్ చేయడం ఉత్తమం అని పరిశోధన నిర్వహించిన ప్రొఫెసర్ జాన్
బ్రేవర్ తెలిపారు. ఆసక్తికరమైన ఈ పరిశోధనను లండన్లోని సెయింట్ మేరీస్
యూనివర్సిటీ బృందం చేపట్టడంతో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కావునా చలికాలంలో పరిగెత్తాలనుకునేవారి నిర్ణయం మంచిదేనని పరిశోధనలు
తెలుపుతున్నాయి.
Wednesday, November 16
పిల్లల్లో పక్క తడిపే అలవాటు..
పిల్లలో చాలా మందికి పగటిపూట మూత్ర విసర్జన మీద నియంత్రణ రెండు మూడు
సంవత్సరాల మధ్య వచ్చే స్తుంది. రాత్రి సమయాల్లో మూత్రాన్ని అదుపు
చేసుకోగలిగే శక్తి రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య వస్తుంది.
అయిదో సంవత్సరం వచ్చే సరికల్లా 85 శాతం మందికి, పదవ సంవత్సరం వచ్చేసరికల్లా 95 శాతం మందికీ మూత్ర కోశం మీద నియంత్రణ – ముఖ్యంగా రాత్రి సమయాల్లో – వస్తుంది. దీనికి భిన్నంగా పాపాయి పక్క తడుపుతుంటే, ప్రధానంగా నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధిం చిన సమస్యలేవీ లేకపోయినప్పటికీ పక్కలో మూత్రం పోస్తున్నట్లయితే ఆ స్థితిని శయ్యామూత్రం లేదా నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు.
కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఉండే అవకాశం ఉంది.
శయ్యామూత్రం కొన్ని కుటుంబాలలో ఆనువంశికంగా నడుస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపిన అలవాటు ఉంటే అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లల్లో కనిపించే ఈ పక్క తడిపే అలవాటు ప్రాథమి కమా? ద్వితీయకమా? ఉపేక్షించదగినదా? కాదా? అనేది సమగ్రంగా విశ్లేషించడం అవసరం. దానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.
పక్క తడిపారనే కారణంగా పిల్లలను కొట్టకూడదు. తిట్ట కూడదు. పక్క తడిపే సమయంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కనుక వారిని అదిలించినా ప్రయోజనం ఉండదు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందు తుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి.
పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి. వీలైతే స్టార్ను ప్రదానం చేయాలి. ఇలా మూడు స్టార్లు వచ్చిన తరువాత ప్రోత్సాహపూర్వకమైన బహుమతినివ్వాలి. ఈ పద్ధతిని పిల్లలు ఇష్టపడతారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మంచినీళ్లు తాగ కుండా కట్టడి చేస్తుంటారు. దీనిని పిల్లలు ఒక శిక్షగా భావించి మరింత ఒత్తిడికి గురవుతారు. లేదా దప్పికకు, అలవాటుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించలేని విధంగా తయా రవుతారు.
ఇలా మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో ఎక్కువగా జరుగు తుంటుంది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు మూత్రనాళం (యురెత్రా) తక్కువ పొడవు ఉండటమూ, తదనుగుణంగా ఇన్ఫెక్షన్లు వేగంగా లోపలకు వ్యాపించడమూ దీనికి కారణం.
ఇతర లక్షణాల విషయానికి వస్తే మూత్రం పోసుకునేట ప్పుడు మంట, నొప్పి వంటివి ఉంటాయి. ఐతే మొట్టమొద టగా కనిపించే లక్షణం మాత్రం శయ్యామూత్రమే. కొన్ని సార్లు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి వంటివి సైతం కని పించే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఐదు సంవత్స రాల వయస్సు దాటిన పిల్లలలో శయ్యామూత్రం ఉన్నప్పుడు మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల గురించి పరీక్షించాలి.
Anti spasmadics eg. diclomine Hel ( colimex ) తగు మోతాదులో ఇవ్వవచ్చును .
ఆయుర్వేదిక్ — tab . Neo వయసును బట్టి రోజుకి 2- 3 మాత్రలు 3- 4 మాసాలు ఇస్తే మంచి ఫలితం ఉండును .
యూరినరీ ఇంఫెక్షన్ ఉన్నట్లయితే డాకటర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి .
ఇంకా పక్కతడుపుతున్నారా? చిన్నపిల్లలలో చాలామంది 3-4 సంవత్సరాలు వయస్సుకు చేరుకునే సరి రాత్రిళ్లు పక్క తడపడం మానేస్తారు. తర్వాత అడపాదడపా ఎప్పుడో గాని తడపరు.
కొంతమంది మాత్రం తర్వాతా పక్క తడుపుతుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మూత్రాశయం మూత్రంతో నిండిపోయినా దానినుండి వెలువడిన సంకేతాలు మెదడుకు చేరకపోవటమే. మూత్ర విసర్జనలో కేంద్రీయ నాడీమండలం, స్వయంచాలక నాడీమండలాల నియంత్రణ లోపమే దీనికి మూలం. దీని మూలంగానే పక్క తడపడంలో పిల్లల్లో వ్యత్యాసం కనపడుతుంది.
ఇన్పెక్షన్ కావచ్చు, చక్కెర వ్యాధి కావచ్చు, మూత్ర వ్యవస్థలో లోపాలు కావచ్చు… ఇలా కొన్ని వ్యాధుల మూలంగా కూడా పక్కతడిపే అవకాశముంది. కాబట్టి 4-5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా పక్కతడుపుతున్నా లేక కొంతకాలంపాటు పక్క తడపడం మాని, తర్వాత తిరిగి పక్క తడపడం మొదలుపెట్టినా వైద్యుని సంప్రదించడం సముచితం.
నిశితంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నూటికి 50 మంది, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలలో నూటికి 25 మంది, 5 సంవత్సరాలు వయస్సులో గూడా నూటికి ఐదుగురు పక్క తడుపుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వయస్సులో పిల్లలు పక్కతడుపుతుంటే తల్లిదండ్రులు చికాకుపడతారు. పిల్లల్లో కూడా ఆత్మన్యూనతా భావం చోటుచేసుకొంటుంది.
రాత్రిళ్ళు పక్కతడిపే పిల్లల్లో నూటికి పది మంది పగటి పూట కూడా నియంత్రణ లేకుండా మూత్ర విసర్జన చేయడం కద్దు. రాత్రిళ్ళు పక్క తడపకుండా పగలు మాత్రమే కంట్రోలు లేకుండా మూత్రవిసర్జన చేస్తుంటే మూత్రావయవాలలో గాని, నాడీమండలంలోగాని లోపాలున్నట్లు భావించనవసరం లేదు.
కంట్రోలు లేకుండా మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని వ్యాధుల పరంగా విశ్లేషించాల్సివుంటుంది. ఈ సమస్యను ‘ఇన్యూరిసిస్’ అని నిర్థారిస్తారు. మూత్రావయవాల ఇన్ఫెక్షన్, నాడీమండల వ్యాధులు, మూర్ఛలు, మానసిక ఎదుగుదల లోపాలు, వెన్నునాడుల లోపాల వంటివీ ఈ సమస్యకు కారణం కావచ్చు.
5 సంవత్సరాల వయస్సు తర్వాత పక్కతడుపుతుంటే మాత్రం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో వారసత్వం, వ్యాధి పరమైన కారణాలూ గుర్తుంచుకోవాల్సిందే.
ఈ పక్క తడిపే సమస్యను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు మూడు. అవి- గాఢ నిద్ర, కలలు, పక్కతడుపుతున్న సమయం. కొంతమంది మొద్దు నిద్రలో మూత్ర విసర్జన చేసేస్తారు. కొంతమంది మూత్రవిసర్జన చేస్తున్నట్లుగా కలలుగంటూ మూత్రవిసర్జన చేస్తారు. కొందరు సమయాన్నిబట్టి, అంటే నిద్రపోవటం మొదలుపెట్టగానే మూత్ర విసర్జన చేయడం, లేదా మరి కొంతమంది వేకువజామున మూత్ర విసర్జనచేయటం కూడా జరుగుతుంటుంది.
అయిదో సంవత్సరం వచ్చే సరికల్లా 85 శాతం మందికి, పదవ సంవత్సరం వచ్చేసరికల్లా 95 శాతం మందికీ మూత్ర కోశం మీద నియంత్రణ – ముఖ్యంగా రాత్రి సమయాల్లో – వస్తుంది. దీనికి భిన్నంగా పాపాయి పక్క తడుపుతుంటే, ప్రధానంగా నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధిం చిన సమస్యలేవీ లేకపోయినప్పటికీ పక్కలో మూత్రం పోస్తున్నట్లయితే ఆ స్థితిని శయ్యామూత్రం లేదా నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు.
కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఉండే అవకాశం ఉంది.
శయ్యామూత్రం కొన్ని కుటుంబాలలో ఆనువంశికంగా నడుస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపిన అలవాటు ఉంటే అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లల్లో కనిపించే ఈ పక్క తడిపే అలవాటు ప్రాథమి కమా? ద్వితీయకమా? ఉపేక్షించదగినదా? కాదా? అనేది సమగ్రంగా విశ్లేషించడం అవసరం. దానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.
ప్రతిరోజూ రాత్రిపూట పక్క తడుపు తూనే ఉన్నారా?
మూత్ర విసర్జన మీద నియంత్రణ నరాల వ్యవస్థ అభివృద్ధి చెందే విధానం లేదా వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతవరకూ అనువంశికత మీద కూడా ఆధారపడి ఉంటుంది.వయస్సు అయిదు సంవత్సరాలు దాటడం, రాత్రిపూట రోజూ పక్క తడుపుతుండటం, ఇతరత్రా ఆరోగ్యంగానే ఉండటం, శారీరక సమస్యలేవీ లేకపోవడం – ఇవన్నీ ఉన్నట్లయితే సమస్య ప్రాథమికమని (ప్రైమరీ ఎన్యూరిసిస్) అర్థం. ఈ సమస్య ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.పక్క తడిపారనే కారణంగా పిల్లలను కొట్టకూడదు. తిట్ట కూడదు. పక్క తడిపే సమయంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కనుక వారిని అదిలించినా ప్రయోజనం ఉండదు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందు తుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి.
పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి. వీలైతే స్టార్ను ప్రదానం చేయాలి. ఇలా మూడు స్టార్లు వచ్చిన తరువాత ప్రోత్సాహపూర్వకమైన బహుమతినివ్వాలి. ఈ పద్ధతిని పిల్లలు ఇష్టపడతారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మంచినీళ్లు తాగ కుండా కట్టడి చేస్తుంటారు. దీనిని పిల్లలు ఒక శిక్షగా భావించి మరింత ఒత్తిడికి గురవుతారు. లేదా దప్పికకు, అలవాటుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించలేని విధంగా తయా రవుతారు.
పాపాయి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుందా?
ఇంతకు ముందు పక్క తడపకుండా ప్రస్తుతం పక్క తడు పుతూ, ఇతర సమయాల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మూత్ర విసర్జనకు సంబంధించిన ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించాలి.ఇలా మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో ఎక్కువగా జరుగు తుంటుంది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు మూత్రనాళం (యురెత్రా) తక్కువ పొడవు ఉండటమూ, తదనుగుణంగా ఇన్ఫెక్షన్లు వేగంగా లోపలకు వ్యాపించడమూ దీనికి కారణం.
ఇతర లక్షణాల విషయానికి వస్తే మూత్రం పోసుకునేట ప్పుడు మంట, నొప్పి వంటివి ఉంటాయి. ఐతే మొట్టమొద టగా కనిపించే లక్షణం మాత్రం శయ్యామూత్రమే. కొన్ని సార్లు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి వంటివి సైతం కని పించే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఐదు సంవత్స రాల వయస్సు దాటిన పిల్లలలో శయ్యామూత్రం ఉన్నప్పుడు మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల గురించి పరీక్షించాలి.
మలబద్ధకం ఉందా?
మలబద్ధకం ఉండే పిల్లలలో పెద్దప్రేవు చివరనుండే పురీష నాళం (రెక్టం) పూర్తిగా మలంతో నిండిపోయి దాని ముందు భాగంలో ఉండే మూత్రకోశం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీనితో మూత్రకోశం వాల్వ్ వదులై శయ్యామూత్రమ వుతుంది.ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తారా?
పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలనుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.ఎప్పుడూ దాహంగా ఉంటుందా? అకారణంగా బరువు తగ్గుతున్నారా?
కొంతమంది పిల్లలలో మధుమేహం (జువనైల్ డయాబె టిస్) శయ్యామూత్రంతోమొదలవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ లోపం వలన శారీరక కణజాలాలు రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలోని చక్కెర రక్తంలోనే పెరిగిపోతుంటుంది.ఇలా పెరగడం ప్రమాదకరం కాబట్టి మూత్రపిండాలు మూత్రాన్ని పెద్ద మొత్తాల్లో తయారు చేస్తూ చక్కెరను విసర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రకోశపు పరిమాణానికి మించి మూత్రం తయారవుతుంది కాబట్టి నిద్రలో అసంకల్పితంగా విడుదలవుతుంది. శరీరంనుంచి బైటకు వెళ్లిపోయిన నీరు తిరిగి భర్తీ కావాలి కనుక అధికంగా దప్పిక అవుతుంది. ఈ స్థితులన్నీ ఒకదానిని అనుసరించి మరొకటిజరుగుతుంటాయి. సరైన వ్యాయామం, సక్రమమైన ఆహారం, సమర్థవంతమైన ఔషధాలతో ఈ స్థితికి చికిత్స చేయాలి.చికిత్స :-
- మానషికం గా పిల్లలను తయారు చేయాలి . మంచిగా నచ్చజెప్పి వారి దృక్పదం లో మార్పు తేవాలి .
- రాత్రి భోజనకు తొందరగా అంటే 7-8 గంటలకే పెట్టాలి .
- రాత్రి పడికునే ముందు నీరుడు పోయించి నిద్రకు వెళ్ళమనాలి .
- మంచి పోషకాహారము ఇవ్వాలి .
మందులు :
Tab . Tryptomer (emitryptalin Hel) వయసును బట్టి 10 – 20 మి.గ్రా .రోజూ రాత్రి ఇవ్వాలి .Anti spasmadics eg. diclomine Hel ( colimex ) తగు మోతాదులో ఇవ్వవచ్చును .
ఆయుర్వేదిక్ — tab . Neo వయసును బట్టి రోజుకి 2- 3 మాత్రలు 3- 4 మాసాలు ఇస్తే మంచి ఫలితం ఉండును .
యూరినరీ ఇంఫెక్షన్ ఉన్నట్లయితే డాకటర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి .
ఇంకా పక్కతడుపుతున్నారా? చిన్నపిల్లలలో చాలామంది 3-4 సంవత్సరాలు వయస్సుకు చేరుకునే సరి రాత్రిళ్లు పక్క తడపడం మానేస్తారు. తర్వాత అడపాదడపా ఎప్పుడో గాని తడపరు.
కొంతమంది మాత్రం తర్వాతా పక్క తడుపుతుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మూత్రాశయం మూత్రంతో నిండిపోయినా దానినుండి వెలువడిన సంకేతాలు మెదడుకు చేరకపోవటమే. మూత్ర విసర్జనలో కేంద్రీయ నాడీమండలం, స్వయంచాలక నాడీమండలాల నియంత్రణ లోపమే దీనికి మూలం. దీని మూలంగానే పక్క తడపడంలో పిల్లల్లో వ్యత్యాసం కనపడుతుంది.
ఇన్పెక్షన్ కావచ్చు, చక్కెర వ్యాధి కావచ్చు, మూత్ర వ్యవస్థలో లోపాలు కావచ్చు… ఇలా కొన్ని వ్యాధుల మూలంగా కూడా పక్కతడిపే అవకాశముంది. కాబట్టి 4-5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా పక్కతడుపుతున్నా లేక కొంతకాలంపాటు పక్క తడపడం మాని, తర్వాత తిరిగి పక్క తడపడం మొదలుపెట్టినా వైద్యుని సంప్రదించడం సముచితం.
నిశితంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నూటికి 50 మంది, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలలో నూటికి 25 మంది, 5 సంవత్సరాలు వయస్సులో గూడా నూటికి ఐదుగురు పక్క తడుపుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వయస్సులో పిల్లలు పక్కతడుపుతుంటే తల్లిదండ్రులు చికాకుపడతారు. పిల్లల్లో కూడా ఆత్మన్యూనతా భావం చోటుచేసుకొంటుంది.
రాత్రిళ్ళు పక్కతడిపే పిల్లల్లో నూటికి పది మంది పగటి పూట కూడా నియంత్రణ లేకుండా మూత్ర విసర్జన చేయడం కద్దు. రాత్రిళ్ళు పక్క తడపకుండా పగలు మాత్రమే కంట్రోలు లేకుండా మూత్రవిసర్జన చేస్తుంటే మూత్రావయవాలలో గాని, నాడీమండలంలోగాని లోపాలున్నట్లు భావించనవసరం లేదు.
కంట్రోలు లేకుండా మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని వ్యాధుల పరంగా విశ్లేషించాల్సివుంటుంది. ఈ సమస్యను ‘ఇన్యూరిసిస్’ అని నిర్థారిస్తారు. మూత్రావయవాల ఇన్ఫెక్షన్, నాడీమండల వ్యాధులు, మూర్ఛలు, మానసిక ఎదుగుదల లోపాలు, వెన్నునాడుల లోపాల వంటివీ ఈ సమస్యకు కారణం కావచ్చు.
5 సంవత్సరాల వయస్సు తర్వాత పక్కతడుపుతుంటే మాత్రం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో వారసత్వం, వ్యాధి పరమైన కారణాలూ గుర్తుంచుకోవాల్సిందే.
ఈ పక్క తడిపే సమస్యను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు మూడు. అవి- గాఢ నిద్ర, కలలు, పక్కతడుపుతున్న సమయం. కొంతమంది మొద్దు నిద్రలో మూత్ర విసర్జన చేసేస్తారు. కొంతమంది మూత్రవిసర్జన చేస్తున్నట్లుగా కలలుగంటూ మూత్రవిసర్జన చేస్తారు. కొందరు సమయాన్నిబట్టి, అంటే నిద్రపోవటం మొదలుపెట్టగానే మూత్ర విసర్జన చేయడం, లేదా మరి కొంతమంది వేకువజామున మూత్ర విసర్జనచేయటం కూడా జరుగుతుంటుంది.
Tuesday, November 15
చలికాలంలో వచ్చే జబ్బులకు ఇంటి వైద్యంతో ఇలా చెక్ పెట్టేయండి...
చలికాలం వచ్చిందంటే చాలు …….వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశమున్నది. ఈ కాలంలో ఇలాంటి రోగాలకు ముందే చెక్పెట్టేందుకు ఇంటి వైద్యం అందుబాటులో ఉన్నది.
ఎలాంటి దుష్ప్రభావాలు చూపని చౌకైన చికిత్స ఇంట్లోనే చేసుకోండి మరి...
ఎలాంటి దుష్ప్రభావాలు చూపని చౌకైన చికిత్స ఇంట్లోనే చేసుకోండి మరి...
ఎండు మిర్చి……
***************
చలికాలంలో ఎండుమిర్చి చాలా మేలు చేస్తుంది. ముక్కులో పేరుకునే శ్లేష్మం, ఊపిరిత్తుల్లో నిండే నంజును కరిగించి త్వరగా బయటకు పంపడంలో తోడ్పతుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.
బెల్లం…….
***********
అజీర్తితో బాధపడుతున్నారా? భోజనం చేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరించండి. శీతాకాలంలో తరచూ ఇబ్బందే పెట్టే జలుబు నుంచి ఉపశమనం కోసం అల్లం పొడితో బెల్లం కలిపి తీసుకోండి. శొంఠి పొడి, బెల్లం కలిపి తిన్నా గొంతు గరగర తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.
అల్లం……
************
కూరలు, ముఖ్యంగా మాసాహారం రుచిగా ఉండేందుకు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వాడతారు. రోజూ తగినంత అల్లం తీసుకుంటే ఒంట్లో పైత్యం తగ్గుతుంది. అల్లంరబ్బా తీసుకున్నా ఫలితం ఉంటుంది. చక్కెర అల్లం, లేదా బెల్లం అల్లం కలిపి దంచి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే పైత్యంతో పాటు తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.
వెల్లుల్లి …….
**************
చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోకుండా సడలింపజేసేందుకు ఎల్లిపాయలు ఉపయోగపడుతాయి. తగిన మోతాదులో ఆహారంలో ఎల్లిపాయలు తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. చలినుంచి కాస్త వేడినిస్తుంది.
పాలు, తేనెలో పసుపు కలిపి తీసుకోండి..
పసుపు……
************
ఎవరికైనా గాయం తగిలి రక్తం కారుతున్నదంటే ముందుగా గుర్తొచ్చేది పసుపే. తగిలిన చోట పసుపు రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది. చిన్నచిన్నగాయాలే అయితే ఎలాంటి మందులూ వాడకపోయినా పసుపుతో నయమైపోతాయి. ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును రోగనిరోధక శక్తి పెంపునకు తోడ్పాటునందిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఫలితముంటుంది. తేనెలో కలిపి తీసుకున్నా ఉపశమనం కలుగుతుంది.
యాలకులు …..
*************
సైనస్, దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహదపడతాయి. చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువమంది బద్ధకస్తులుగా తయారవుతారు. ఇలా బద్ధకం నుంచి ఉత్తేజం నింపేందుకు గ్లాసు నీటిలో రెండు మూడు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగాలి. దీనికి కొంచెం తేనెను కూడా జోడించి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్క……
****************
బిర్యానీ, బగారా తయారీలో దాల్చిన చెక్కను ఎక్కువగా వినియోగిస్తారు. దాల్చినచెక్కకు మంచి వాసనే కాదు ఔషధ గుణాలూ ఎక్కువే ఉన్నాయి. మ ధుమేహం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నీరసాన్ని దూరం చేస్తుంది. రోజూ చిన్నపాటి ముక్కను నోట్లో వేసుకుని మెళ్లగా నమిలితే నోటి దుర్వాసన పోవడమే కాదు, శరీరం చురుగ్గా కదులుతుంది.
***************
చలికాలంలో ఎండుమిర్చి చాలా మేలు చేస్తుంది. ముక్కులో పేరుకునే శ్లేష్మం, ఊపిరిత్తుల్లో నిండే నంజును కరిగించి త్వరగా బయటకు పంపడంలో తోడ్పతుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.
బెల్లం…….
***********
అజీర్తితో బాధపడుతున్నారా? భోజనం చేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరించండి. శీతాకాలంలో తరచూ ఇబ్బందే పెట్టే జలుబు నుంచి ఉపశమనం కోసం అల్లం పొడితో బెల్లం కలిపి తీసుకోండి. శొంఠి పొడి, బెల్లం కలిపి తిన్నా గొంతు గరగర తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.
అల్లం……
************
కూరలు, ముఖ్యంగా మాసాహారం రుచిగా ఉండేందుకు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వాడతారు. రోజూ తగినంత అల్లం తీసుకుంటే ఒంట్లో పైత్యం తగ్గుతుంది. అల్లంరబ్బా తీసుకున్నా ఫలితం ఉంటుంది. చక్కెర అల్లం, లేదా బెల్లం అల్లం కలిపి దంచి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే పైత్యంతో పాటు తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.
వెల్లుల్లి …….
**************
చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోకుండా సడలింపజేసేందుకు ఎల్లిపాయలు ఉపయోగపడుతాయి. తగిన మోతాదులో ఆహారంలో ఎల్లిపాయలు తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. చలినుంచి కాస్త వేడినిస్తుంది.
పాలు, తేనెలో పసుపు కలిపి తీసుకోండి..
పసుపు……
************
ఎవరికైనా గాయం తగిలి రక్తం కారుతున్నదంటే ముందుగా గుర్తొచ్చేది పసుపే. తగిలిన చోట పసుపు రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది. చిన్నచిన్నగాయాలే అయితే ఎలాంటి మందులూ వాడకపోయినా పసుపుతో నయమైపోతాయి. ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును రోగనిరోధక శక్తి పెంపునకు తోడ్పాటునందిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఫలితముంటుంది. తేనెలో కలిపి తీసుకున్నా ఉపశమనం కలుగుతుంది.
యాలకులు …..
*************
సైనస్, దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహదపడతాయి. చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువమంది బద్ధకస్తులుగా తయారవుతారు. ఇలా బద్ధకం నుంచి ఉత్తేజం నింపేందుకు గ్లాసు నీటిలో రెండు మూడు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగాలి. దీనికి కొంచెం తేనెను కూడా జోడించి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్క……
****************
బిర్యానీ, బగారా తయారీలో దాల్చిన చెక్కను ఎక్కువగా వినియోగిస్తారు. దాల్చినచెక్కకు మంచి వాసనే కాదు ఔషధ గుణాలూ ఎక్కువే ఉన్నాయి. మ ధుమేహం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నీరసాన్ని దూరం చేస్తుంది. రోజూ చిన్నపాటి ముక్కను నోట్లో వేసుకుని మెళ్లగా నమిలితే నోటి దుర్వాసన పోవడమే కాదు, శరీరం చురుగ్గా కదులుతుంది.
Monday, November 14
ఉపవాసం...
*ఉపవాసం.. ఇలా ఫలవంతం
* పండుగల వేళ పాటించాలివీ..
* పండ్లు, నీరు తప్పని సరి
* పిల్లల్ని వద్దంటున్న నిపుణులు
భక్తితో కావొచ్చు.. బరువు తగ్గించుకోవడానికి అవ్వొచ్చు. కారణం ఏదైనా, చాలా మంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా దీక్ష చేస్తుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, ఎసిడిటి వంటి సమస్యలున్న వారు, గర్భిణులు, పిల్లలు ఉపవాసం చేయకపోవడం మేలంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో 13 ఏళ్ల బాలిక 64 రోజులు ఉపవాసదీక్ష చేపట్టి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.
ఉపవాసం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో క్రమశిక్షణ అలవడటానికి ఉపయోగపడుతుంది. సాధారణ ఆరోగ్యాన్ని కాస్త మెరుగు పరిచే అంశమైనా పండుగల వేళ దీని పరిధి మితిమీరితే ప్రమాదమని, చిన్నపిల్లల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన సందర్భాల్లో గంటల్లో తప్ప.. రోజులు, వారాలు ఉండాల్సిన అవసరంలేదని వారు సూచిస్తున్నారు. రోజుల తరబడి చేయడం వల్ల ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.
* నీరు కూడా తాగకుండా రెండు, మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్న వారు ఉన్నారు. ఎక్కువగా కార్తీక మాసంలో చాలా మంది దీక్ష చేస్తుంటారు. వీరే కాకుండా అయ్యప్ప భక్తులు, గోవింద ధారణ భక్తులు ఇలా ఉపవాసాలు ఉండి భగవంతుడిని పూజిస్తారు. కొందరు రోజుకో దేవుడి పేరుతో తినకుండా ఉంటారు. కఠినమైన ఉపవాసం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఓ పూటయినా ఏదో ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు. భగవంతుని ఆరాధనలకు ఎలాంటి ఆటంకం లేకుండా పండ్లు, పాలు వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఆటంకాలు ఉండవు. ఆహారం, మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటే శరీరం నీరసించి ఏకాగ్రత లోపించే ప్రమాదముంది. ఉపవాసం పేరిట అసలు తినకుండా ఉండటం మంచిది కాదంటున్నారు. మనం తీసుకునే ఆహారం బట్టే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
* మేలుతో పాటు కీడు
ఉపవాసం వల్ల మేలుతో పాటు కీడు ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఉపవాసం వల్ల మితాహారం తీసుకోవడం, కేలరీలు నియంత్రణ, ఇన్సులిన్, రెసిస్టెన్స్ మెరుగు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, రక్తపోటు, క్యాన్సర్ కణాల ఉత్పత్తి విస్తరణ తగ్గే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే ఉపవాసం దీర్ఘకాలిక రోగాలను నివారిస్తోందని చెబుతున్నారు. అదే విధంగా పూర్తిగా ఎలాంటి ఆహారం తీసుకోకుంటే ఆరు రోజుల తర్వాత శరీరంలో విపరీత మార్పులు చోటుచేసుకుని ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు.
* వయోధికులైతే మేలు
వయోధికులు ఉపవాసం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యసవ్థ క్రమబద్ధం అవుతుంది. ఆరోగ్య శ్రేయస్సు కోసం సున్నితమైన ఉపవాసంలో కూరగాయలు, పండ్లు, రసాలు తీసుకోవాలి. మితమయిన పరిణామంలో పాల ఉత్పత్తులు, మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి.
* దీక్ష విరమణలో జాగ్రత్తలు
దీక్ష విరమించే వేళ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తక్షణ శక్తినిచ్చే కొంత నిమ్మరసం తాగాలి. ఏదైనా పండ్ల రసం తీసుకోవడం మంచిది. భోజనాన్ని ఆబగా తినకూడదు. విందులు, వినోదాలకు కాస్త దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారం ఎక్కువైతే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కొందరు నూనె, నెయ్యితో చేసిన మిఠాయిలు, కొవ్వు పదార్థాలు తీసుకుంటారు. ఇదీ మంచిది కాదు.
* దీక్ష సమయంలో పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవడం మంచిది. పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండిన భావన ఉంటుంది. ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్లరసం, నిమ్మ రసం, కూరగాయల రసాలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎసిడిడి బాధ ఉండదు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే కణాలు దెబ్బతిని మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తినవచ్చు. ఉదయం పూట విత్తనాలు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* నీరు తాగకుంటే డీహైడ్రేషన్
ఉపవాసంలో మంచి నీళ్లు తాగకూడదని కొందరు చెబుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. మన శరీరంలో మూడింట రెండొంతులు నీళ్లే ఉంటాయి. మెదడు కణజాలంలో 70 నుంచి 80 శాతం వరకు నీరే ఉంటుంది. శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. మన ఒంట్లో రెండు శాతం నీళ్లు తగ్గినా డీహైడ్రేషన్కు దారి తీసే ప్రమాదముంది. ఉపవాసం వేళ నీరు తాగకుంటే ప్రమాదమే ఎక్కువ.
* పండుగల వేళ పాటించాలివీ..
* పండ్లు, నీరు తప్పని సరి
* పిల్లల్ని వద్దంటున్న నిపుణులు
భక్తితో కావొచ్చు.. బరువు తగ్గించుకోవడానికి అవ్వొచ్చు. కారణం ఏదైనా, చాలా మంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా దీక్ష చేస్తుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, ఎసిడిటి వంటి సమస్యలున్న వారు, గర్భిణులు, పిల్లలు ఉపవాసం చేయకపోవడం మేలంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో 13 ఏళ్ల బాలిక 64 రోజులు ఉపవాసదీక్ష చేపట్టి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.
ఉపవాసం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో క్రమశిక్షణ అలవడటానికి ఉపయోగపడుతుంది. సాధారణ ఆరోగ్యాన్ని కాస్త మెరుగు పరిచే అంశమైనా పండుగల వేళ దీని పరిధి మితిమీరితే ప్రమాదమని, చిన్నపిల్లల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన సందర్భాల్లో గంటల్లో తప్ప.. రోజులు, వారాలు ఉండాల్సిన అవసరంలేదని వారు సూచిస్తున్నారు. రోజుల తరబడి చేయడం వల్ల ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.
* నీరు కూడా తాగకుండా రెండు, మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్న వారు ఉన్నారు. ఎక్కువగా కార్తీక మాసంలో చాలా మంది దీక్ష చేస్తుంటారు. వీరే కాకుండా అయ్యప్ప భక్తులు, గోవింద ధారణ భక్తులు ఇలా ఉపవాసాలు ఉండి భగవంతుడిని పూజిస్తారు. కొందరు రోజుకో దేవుడి పేరుతో తినకుండా ఉంటారు. కఠినమైన ఉపవాసం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఓ పూటయినా ఏదో ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు. భగవంతుని ఆరాధనలకు ఎలాంటి ఆటంకం లేకుండా పండ్లు, పాలు వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఆటంకాలు ఉండవు. ఆహారం, మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటే శరీరం నీరసించి ఏకాగ్రత లోపించే ప్రమాదముంది. ఉపవాసం పేరిట అసలు తినకుండా ఉండటం మంచిది కాదంటున్నారు. మనం తీసుకునే ఆహారం బట్టే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
* మేలుతో పాటు కీడు
ఉపవాసం వల్ల మేలుతో పాటు కీడు ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఉపవాసం వల్ల మితాహారం తీసుకోవడం, కేలరీలు నియంత్రణ, ఇన్సులిన్, రెసిస్టెన్స్ మెరుగు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, రక్తపోటు, క్యాన్సర్ కణాల ఉత్పత్తి విస్తరణ తగ్గే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే ఉపవాసం దీర్ఘకాలిక రోగాలను నివారిస్తోందని చెబుతున్నారు. అదే విధంగా పూర్తిగా ఎలాంటి ఆహారం తీసుకోకుంటే ఆరు రోజుల తర్వాత శరీరంలో విపరీత మార్పులు చోటుచేసుకుని ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు.
* వయోధికులైతే మేలు
వయోధికులు ఉపవాసం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యసవ్థ క్రమబద్ధం అవుతుంది. ఆరోగ్య శ్రేయస్సు కోసం సున్నితమైన ఉపవాసంలో కూరగాయలు, పండ్లు, రసాలు తీసుకోవాలి. మితమయిన పరిణామంలో పాల ఉత్పత్తులు, మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి.
* దీక్ష విరమణలో జాగ్రత్తలు
దీక్ష విరమించే వేళ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తక్షణ శక్తినిచ్చే కొంత నిమ్మరసం తాగాలి. ఏదైనా పండ్ల రసం తీసుకోవడం మంచిది. భోజనాన్ని ఆబగా తినకూడదు. విందులు, వినోదాలకు కాస్త దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారం ఎక్కువైతే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కొందరు నూనె, నెయ్యితో చేసిన మిఠాయిలు, కొవ్వు పదార్థాలు తీసుకుంటారు. ఇదీ మంచిది కాదు.
* దీక్ష సమయంలో పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవడం మంచిది. పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండిన భావన ఉంటుంది. ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్లరసం, నిమ్మ రసం, కూరగాయల రసాలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎసిడిడి బాధ ఉండదు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే కణాలు దెబ్బతిని మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తినవచ్చు. ఉదయం పూట విత్తనాలు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* నీరు తాగకుంటే డీహైడ్రేషన్
ఉపవాసంలో మంచి నీళ్లు తాగకూడదని కొందరు చెబుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. మన శరీరంలో మూడింట రెండొంతులు నీళ్లే ఉంటాయి. మెదడు కణజాలంలో 70 నుంచి 80 శాతం వరకు నీరే ఉంటుంది. శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. మన ఒంట్లో రెండు శాతం నీళ్లు తగ్గినా డీహైడ్రేషన్కు దారి తీసే ప్రమాదముంది. ఉపవాసం వేళ నీరు తాగకుంటే ప్రమాదమే ఎక్కువ.
Sunday, November 13
స్లిమ్గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో చేయండి...
వింటర్లోనే కాదు సమ్మర్, రైనీ సీజన్లో స్లిమ్గా ఉండాలంటే చేయాల్సిందల్లా.. ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే.
* ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్ను నివారించండి.
* వింటర్లో కాదు.. ఏ సీజన్లో అయినా ఫుల్గా మాంసం లాగించకండి. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
* ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్ను నివారించండి.
* వింటర్లో కాదు.. ఏ సీజన్లో అయినా ఫుల్గా మాంసం లాగించకండి. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
* ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
* వ్యాయామం చేయడం మరిచిపోకండి.
* ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
* పరిమితంగా తీసుకోకుండా.. టేబుల్పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
* నీటిని ఎక్కువగా తాగండి.
* ఆల్కహాల్ సేవించకండి.
* ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
* సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి.
* వ్యాయామం చేయడం మరిచిపోకండి.
* ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
* పరిమితంగా తీసుకోకుండా.. టేబుల్పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
* నీటిని ఎక్కువగా తాగండి.
* ఆల్కహాల్ సేవించకండి.
* ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
* సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి.
మధుమేహా వ్యాధిని తగ్గించే సులువైన మార్గాలు
మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం పాటూ మందులు వాడాల్సిందే. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలను పాటించటం వలన వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు. అవేంటో మీరే చూడండి.
1. ఆహారంలో మార్పులు :-
రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహర ప్రణాళికను రూపొందించుకోండి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. అదనంగా, కార్బోహైడ్రేట్ల ను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్ లను తీసుకుంటే చాలా మంచిది.
1. ఆహారంలో మార్పులు :-
రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహర ప్రణాళికను రూపొందించుకోండి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. అదనంగా, కార్బోహైడ్రేట్ల ను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్ లను తీసుకుంటే చాలా మంచిది.
2. వ్యాయామాలు :-
మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో వ్యాయామాలు ముఖ్యమనే చెప్పాలి. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధి మాత్రమే కాక పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3. బరువు తగ్గటం :-
రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన ఇన్సులిన్ కు శరీరం మరింత సున్నితంగా మారుతుంది.
4. మందులు :-
మాత్రలు శరీర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు రోజు వారి ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా టైప్-1 మధుమేహాన్ని శక్తివంతంగా తగ్గుతుంది. కొన్ని సార్లు టైప్-2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుటకు ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది.
5. ఇంట్లోనే రోజు చెక్ చేయటం :-
క్రమంగా వైద్యుడిని కలిసి రక్తలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేపించుకోవటంతో పాటూ, బ్లడ్ గ్లూకోస్ మీటర్ తో తరచూ స్వతహాగా ఇంట్లో కూడా చెక్ చేస్తూఉండటం మంచిది. ఇలా క్రమంగా చెక్ చేస్త్జూ ఉండటం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గినా లేదా పెరిగిన వాటినికి అనుగుణంగా వైద్యం అందించవచ్చు.
మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో వ్యాయామాలు ముఖ్యమనే చెప్పాలి. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధి మాత్రమే కాక పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3. బరువు తగ్గటం :-
రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన ఇన్సులిన్ కు శరీరం మరింత సున్నితంగా మారుతుంది.
4. మందులు :-
మాత్రలు శరీర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు రోజు వారి ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా టైప్-1 మధుమేహాన్ని శక్తివంతంగా తగ్గుతుంది. కొన్ని సార్లు టైప్-2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుటకు ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది.
5. ఇంట్లోనే రోజు చెక్ చేయటం :-
క్రమంగా వైద్యుడిని కలిసి రక్తలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేపించుకోవటంతో పాటూ, బ్లడ్ గ్లూకోస్ మీటర్ తో తరచూ స్వతహాగా ఇంట్లో కూడా చెక్ చేస్తూఉండటం మంచిది. ఇలా క్రమంగా చెక్ చేస్త్జూ ఉండటం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గినా లేదా పెరిగిన వాటినికి అనుగుణంగా వైద్యం అందించవచ్చు.
Thursday, November 10
10 పౌండ్ల బరువు తగ్గించే సులువైన చిట్కాలు...
1.ముందు మీ శరీరం గురించి తెలుసుకోండి :-
ఒకరితో మరొకరిని పోలిస్తే, మనమందరం చాలా విరుద్దంగా ఉంటాము. బరువు తగ్గించే విషయంలో మన శరీరం వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంది. కొన్ని చిట్కాల ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు. శరీర బరువును సులభంగా తగ్గించే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.
2 సరైనంత నీరు :-
అధికంగా నీరు తాగే వారితో పోలిస్తే, తాగని వారిలో కన్నా, తాగే వారిలో శరీర బరువు తగ్గుతుందని చాలా పరిశోధనలలో నిరూపించబడింది. కావున నీరు తాగి మీ శరీర బరువును తగ్గించుకోండి.
3మాంసానికి దూరంగా ఉండండి
:-మాంసాహారులతో పోలిస్తే, శాఖహరులు సన్నగా ఉంటారు! ఇదేపుడైన గమనించారా? కావున శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు మాంసానికి దూరంగా ఉండాలి, ఇలా చేయటం వలన మీ లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు.
4 తాజా ఆహారాలను తినండి:-
సంవిధానపరచిన మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మరియు ఇవి మీ శరీర బరువుపై తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తింటూ, శరీర బరువు పెంచే ఆహరాలకు దూరంగా ఉండండి.
5 చక్కెరకు దూరంగా ఉండండి :-
చక్కెరలు మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు, కానీ మనం పాటించే ఆహార ప్రణాళికలో ఇవి ఉంటూనే ఉంటాయి. చక్కెరలు చాలా రకాల ఆహార పదార్థాలలో ఉంటాయి, కావున ఎవైన ఆహారాలను బయట కొనే ముందు వాటి పై ఉండే లేబుల్ చదవటం మరవకండి.
6. కాలి నడక :-
ప్రతి 30 నిమిషాలకి ఒకసారి నడవండి. రోజు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కేవలం 2 నిమిషాల పాటూ నడవటం వలన మీ బరువు తగ్గించుకోవాలనుకునే కోరిక త్వరగా నెరవేరుతుంది.
Sunday, November 6
వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే...
మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ
వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో
పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ C సమృద్దిగా ఉంటాయి.
ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు
జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది.
మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.
మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.
ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది
మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో
ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. నెలకోసారి కుటుంబం అంతా
మిరియాల అన్నం తింటే అద్బుత ప్రయోజనాలున్నాయి.
మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన వాటిలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.విశ్రాంతి చేకూరుస్తుంది.
మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన వాటిలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.విశ్రాంతి చేకూరుస్తుంది.
మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా
ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర
రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ
స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ
మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు
తగ్గుటను ప్రోత్సహిస్తాయి.
రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే
చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర
ముక్కుదిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం
కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.
మిరియాలను ఆహారంలో తీసుకుంటే
హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది.
అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.
బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల
చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత
వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.
మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం
ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని
రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా
సహాయపడుతుంది.
మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి,
అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే మిరియాలు స్థూలకాయంనకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను
తగ్గించడంలో సహాయపడుతుంది.
మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.
మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.
Saturday, November 5
రెండు వారాలలో శరీర బరువు తగ్గించే చిట్కాలు...
రెండు వారాలలో శరీర బరువు తగ్గించుకోవటం అంత
సులభం కాదు. కానీ ఇక్కడ తెలిపిన సూచనలను తూచా తప్పక పాటించటం వలన రెండు
వారాలలో శరీర బరువు తగ్గించుకోవచ్చు...
1. గ్రీన్ టీ తాగండి :-
గ్రీన్ టీ ని సులభంగా తయారు చేసుకునే మరియు త్వరగా శరీర బరువును
తగ్గించే ద్రావణం. రోజు దీనిని తాగటం వలన అద్భుతాలను గమనించవచ్చు. రోజులో 3
నుండి 5 సార్లు గ్రీన్ టీ తాగటం వలన దాదాపు 40 శాతం వరకు కొవ్వు పదార్థాలు
కరుగుతాయని పరిశోధనలలో పేర్కొనబడింది.
2.ఉదయాన వ్యాయామాలు :-
పగలు లేదా రాత్రి సమయంలో చేసే వ్యాయామాలు వలన కరిగే కొవ్వు కన్నా ఉదయాన
చేసే వ్యాయామాలలో మూడింతల కొవ్వు కరుగుతుందని పరిశోధనలలో
వెల్లడించబడింది. కావున మీరు వీలైనంత త్వరగా ఉదయాన లేసి, కనీసం ఒక 30
నిమిషాల పాటూ వ్యాయామాలను చేయండి. 3. ఎక్కువగా నడవండి :-
పీడియో మీటర్ ను కొని, రోజు 10,000 అడుగులు నడటం వలన 100 కెలోరీలు కరించబడతాయి. మీ జీవితంలో తక్కువ ప్రయత్నంలో సంవత్సరానికి 10 పౌండ్లు తగ్గించుకున్న వారవుతారు. అంతేకాకుండా, లిఫ్ట్, ఎస్క్లేటర్ వంటి వాటికి బదులగా మెట్ల ద్వారా వెళ్ళండి.
4. సరైన సమయం పాటు నిద్ర :-
రోజు 7 నుండి 8 గంటలు పడుకునే వారి కన్నా, 6 గంటల కంటే తక్కువ మరియు 8 గంటల కన్నా ఎక్కువ సమయం పడుకునే వారి శరీర బరువు పెరుగుతుందని క్యూబెక్ లో ఉన్న "లవాల్ యూనివర్సిటీ" వారి అద్యయనాలలో నిరూపించబడింది. కావున సరిపోయేంత సమయం పాటూ పడుకొని, అటూ అతిగా నిద్రపోకుండా, తక్కువ సమయం నిద్రపోకుండా చూసుకోండి.
5. భోజనానికి ముందు నీరు లేదా కూరగాయల రసం :-
భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు లేదా కూరగాయల రసం తాగటం వలన ఆకలి
తాగుతుంది. ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తినకుండా ఉంటారు మరియు బరువు
తగ్గాలనే మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది.
Thursday, November 3
రాత్రి త్వరగా భోజనం చేయటం వలన కలిగే ప్రయోజనాలు..!
1.ఎర్లీ డిన్నర్ ఎందుకు మంచిది :-
‘ఏ సమయమైన ఆహర సేకరణకు మంచిదే’ అనుకుంటే మీ ఆలోచన తప్పని చెప్పవచ్చు. మన శరీరానికి సమయానికి భోజనం మరియు నిద్రవంటివి లయబద్దంగా అవసరం. సమయానికి తినటం లేదా పడుకోవటం మరియు ఆరోగ్యానికి మధ్య గల సంబంధం గురించి అధ్యయనాలు జరిపారు. ఎర్లీ డిన్నర్ లేదా రాత్రి భోజనం త్వరగా చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
2.మంచి నిద్ర :-
రాత్రి ఆలస్యంగా భోజనం లేదా స్నాక్స్ తినటం వంటి కార్యాలు మన నిద్రను భంగానికి గురి చేస్తాయి. ఈ అలవాట్లు అజీర్ణం వంటిని కలుగచేసి, రాత్రిళ్ళు వివిధ రకాల సమస్యలకు కారణమవుతాయి. రోజు రాత్రి సమయంలో నిద్రాభంగం ఉంటే, రాత్రి భోజనాన్ని త్వరగా ముగించండి. రాత్రి సమయంలో మితిమీరిన స్థాయిలో తినటం వలన కూడా నిద్రకు భంగం కలగవచ్చు.
3.జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం :-
గుండెమంట, ఆసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? రోజు ఒకే సమయంలో కాకుండా, వివిధ సమయాలలో రాత్రి భోజనం చేయటం వలన కావచ్చు. రాత్రి భోజనం తిన్న తరువాత త్వరగా పడుకోవటం వలన మన శరీరంలో ఆహరం జీర్ణం అవటానికి సరైన సమయం కేటాయించలేదని అర్థం. దీని వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మారి, ఇతరేతర సమస్యలకు కారణం అవవచ్చు.
4.గుండె సమస్యలు :-
సరైన సమయంలో రాత్రి భోజనం చేయటం మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని చెప్పవచ్చు. రాత్రి భోజనం త్వరగా చేయటం వలన హార్ట్ స్ట్రోక్ మరియు అటాక్ లు తక్కువగా కలుగుతాయి. ఆలస్యంగా తినటం వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య పెరగటం, శరీరంలో ఇవి వినియోగపడకపోవటం వలన ట్రైగ్లిసరైడ్ లుగా శరీరంలో నిల్వ ఉండి, హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి రోగులను కలిగిస్తున్నాయి.
5.మంచి శక్తి :-
రోజు రాత్రి ఒకే సమయానికి భోజనం చేస్తూ, ఉదయాన అల్పాహారం తీసుకోవటం వలన మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. భోజనాలను వాయిదా వేయటం వలన మీ శక్తి స్థాయిలు తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అలసట వంటి వాటికి కారణం అవుతుంది. 6.వ్యాయమలకు సమయం దొరుకుతుంది :-
రాత్రి త్వరగా భోజనం చేసి పడుకోవటం వలన త్వరగా లేసి వ్యాయామాలు చేసే సమయం కూడా లభిస్తుంది. వ్యాయామాల వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మరియు ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మన అందరికి తెలిసిందే.
‘ఏ సమయమైన ఆహర సేకరణకు మంచిదే’ అనుకుంటే మీ ఆలోచన తప్పని చెప్పవచ్చు. మన శరీరానికి సమయానికి భోజనం మరియు నిద్రవంటివి లయబద్దంగా అవసరం. సమయానికి తినటం లేదా పడుకోవటం మరియు ఆరోగ్యానికి మధ్య గల సంబంధం గురించి అధ్యయనాలు జరిపారు. ఎర్లీ డిన్నర్ లేదా రాత్రి భోజనం త్వరగా చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
2.మంచి నిద్ర :-
రాత్రి ఆలస్యంగా భోజనం లేదా స్నాక్స్ తినటం వంటి కార్యాలు మన నిద్రను భంగానికి గురి చేస్తాయి. ఈ అలవాట్లు అజీర్ణం వంటిని కలుగచేసి, రాత్రిళ్ళు వివిధ రకాల సమస్యలకు కారణమవుతాయి. రోజు రాత్రి సమయంలో నిద్రాభంగం ఉంటే, రాత్రి భోజనాన్ని త్వరగా ముగించండి. రాత్రి సమయంలో మితిమీరిన స్థాయిలో తినటం వలన కూడా నిద్రకు భంగం కలగవచ్చు.
3.జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం :-
గుండెమంట, ఆసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? రోజు ఒకే సమయంలో కాకుండా, వివిధ సమయాలలో రాత్రి భోజనం చేయటం వలన కావచ్చు. రాత్రి భోజనం తిన్న తరువాత త్వరగా పడుకోవటం వలన మన శరీరంలో ఆహరం జీర్ణం అవటానికి సరైన సమయం కేటాయించలేదని అర్థం. దీని వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మారి, ఇతరేతర సమస్యలకు కారణం అవవచ్చు.
4.గుండె సమస్యలు :-
సరైన సమయంలో రాత్రి భోజనం చేయటం మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని చెప్పవచ్చు. రాత్రి భోజనం త్వరగా చేయటం వలన హార్ట్ స్ట్రోక్ మరియు అటాక్ లు తక్కువగా కలుగుతాయి. ఆలస్యంగా తినటం వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య పెరగటం, శరీరంలో ఇవి వినియోగపడకపోవటం వలన ట్రైగ్లిసరైడ్ లుగా శరీరంలో నిల్వ ఉండి, హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి రోగులను కలిగిస్తున్నాయి.
5.మంచి శక్తి :-
రోజు రాత్రి ఒకే సమయానికి భోజనం చేస్తూ, ఉదయాన అల్పాహారం తీసుకోవటం వలన మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. భోజనాలను వాయిదా వేయటం వలన మీ శక్తి స్థాయిలు తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అలసట వంటి వాటికి కారణం అవుతుంది. 6.వ్యాయమలకు సమయం దొరుకుతుంది :-
రాత్రి త్వరగా భోజనం చేసి పడుకోవటం వలన త్వరగా లేసి వ్యాయామాలు చేసే సమయం కూడా లభిస్తుంది. వ్యాయామాల వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మరియు ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మన అందరికి తెలిసిందే.
Subscribe to:
Posts (Atom)






















